ఇవీ చూడండి...
22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా
రాజధాని కోసం అమరావతి రైతులు కదం తొక్కుతున్నారు. 22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా చేపట్టారు. టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల... ఎండలోనే ఆందోళన చేస్తున్నారు. ఎండదెబ్బకు ఇద్దరు రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. వారికి వైద్యులు చికిత్స అందించారు. టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల రైతులు మండిపడుతున్నారు.
22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా
ఇవీ చూడండి...
Intro:Body:
Conclusion:
mandadam
Conclusion: