'కష్టాలు ఎదుర్కోకుండా గొప్పవారు కాలేరు' - ఎన్ఆర్ఐ ఐటీఐ కళాశాలలో జరిగిన సాంకేతిక సదస్సుకు ముఖ్యఅతిథిగా బీసీసీఐ సెలక్షన్ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్
గుంటూరు జిల్లా మేడికొండూరులోని ఎన్ఆర్ఐ ఐటీఐ కళాశాలలో జరిగిన సాంకేతిక సదస్సుకు... బీసీసీఐ సెలక్షన్ మాజీఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
!['కష్టాలు ఎదుర్కోకుండా గొప్పవారు కాలేరు' Former Chairman of the BCCI Selection MSK Prasad was the chief guest at the NRI ITI college.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5378042-118-5378042-1576392153256.jpg?imwidth=3840)
గుంటూరు జిల్లా మేడికొండూరులో గల ఎన్ఆర్ఐ ఐటీఐ కళాశాలలో సాంకేతిక సదస్సు
మేడికొండూరు ఎన్ఆర్ఐ ఐటీఐ కళాశాలలో సాంకేతిక సదస్సు
జీవితంలో ఎదగాలంటే కష్టపడాలని... బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలంలోని ఎన్ఆర్ఐ ఐటిఐ కళాశాలలో జరిగిన సాంకేతిక సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాజీమంత్రి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల కరస్పాండెంట్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... సిగ్గు, భయం వదిలిపెడితేనే విద్యార్థులు ముందుకు వెళ్తారన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం గుర్తించి ప్రోత్సహిస్తూ... కళాశాలలో ప్రతి సంవత్సరం సాంకేతిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాలబాలికలకు వేర్వేరుగా ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.
ఇవీ చదవండి....22 ఏళ్లకే ఐపీఎస్.. గుజరాత్ యువకుడి ఘనత
Intro:tadikonda
Body:జీవితంలో ఎదగాలంటే కష్టపడాలని bcci సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం ఎన్ఆర్ఐ ఐటిఐ కళాశాల లో సాంకేతిక సదస్సు శనివారంతో ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రసాద్ మాట్లాడుతూ గొప్ప వారి జీవితం కూడా కష్టాలు ఉంటాయని తెలిపారు ముందుగా మాజీమంత్రి ఎన్ఆర్ఐ విద్యాసంస్థల కరస్పాండెంట్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సిగ్గు భయం వదిలిపెట్టాలని విద్యార్థులు తెలిపారు విద్యార్థుల్లో నైపుణ్యం గురించిప్రోత్సహిస్తూ కళాశాలలో ప్రతి సంవత్సరం సాంకేతిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు ముందుగా క్రీడాకారులు పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎం ఎస్ ప్రసాద్ ను సన్మానించారు బాలబాలికలకు వేర్వేరుగా ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు
Conclusion:7702888840
Body:జీవితంలో ఎదగాలంటే కష్టపడాలని bcci సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం ఎన్ఆర్ఐ ఐటిఐ కళాశాల లో సాంకేతిక సదస్సు శనివారంతో ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రసాద్ మాట్లాడుతూ గొప్ప వారి జీవితం కూడా కష్టాలు ఉంటాయని తెలిపారు ముందుగా మాజీమంత్రి ఎన్ఆర్ఐ విద్యాసంస్థల కరస్పాండెంట్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సిగ్గు భయం వదిలిపెట్టాలని విద్యార్థులు తెలిపారు విద్యార్థుల్లో నైపుణ్యం గురించిప్రోత్సహిస్తూ కళాశాలలో ప్రతి సంవత్సరం సాంకేతిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు ముందుగా క్రీడాకారులు పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎం ఎస్ ప్రసాద్ ను సన్మానించారు బాలబాలికలకు వేర్వేరుగా ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు
Conclusion:7702888840
Last Updated : Dec 15, 2019, 4:45 PM IST