ETV Bharat / state

"రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి"

తాడికొండ మండలం నిడుముక్కల వద్ద మహిళలు, పిల్లలు, వృద్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. నల్లజెండాలతో నిరసనలు చేస్తున్నారు. రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Dec 23, 2019, 11:27 AM IST

నిడుముక్కల వద్ద రోడ్డుపై మహిళలు, చిన్నారుల నిరసనలు
నిడుముక్కల వద్ద రోడ్డుపై మహిళలు, చిన్నారుల నిరసనలు
రోడ్డుపై మహిళలు, చిన్నారుల నిరసనలు

అమరావతిలొనే రాజధాని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో తమ ఆవేదన వెలిబుచ్చారు. గత 4రోజులుగా నిరసన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆందోళన వ్యక్తం చేస్తూ తాడికొండ మండలం నిడుముక్కల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

రోడ్డుపై మహిళలు, చిన్నారుల నిరసనలు

అమరావతిలొనే రాజధాని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో తమ ఆవేదన వెలిబుచ్చారు. గత 4రోజులుగా నిరసన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆందోళన వ్యక్తం చేస్తూ తాడికొండ మండలం నిడుముక్కల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

ఇవీ చదవండి

'రైతు దినోత్సవం నాడు.. రోడ్డున పడేస్తారా?'

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్.... అమరావతిలొనే రాజధాని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. ఏపీలో మూడు రాజధానులు అంటూ ప్రకటనల వస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన ఉధృతం చేశారు. గత 4రోజులుగా నిరసన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆందోళన వ్యక్తం చేస్తూ తాడికొండ మండలం నిడుముక్కల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.


Body:బైట్స్... నిదుముక్కల గ్రామం రైతులు


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.