ETV Bharat / state

నరసరావుపేటలో... 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు​ - నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు​

ఈనాడు ఆధ్వర్యంలో నరసరావుపేటలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్​ జరుగుతోంది. పోటీలను సాయి తిరుమల కళాశాల ఛైర్మన్​ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు.

నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు​
నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు​
author img

By

Published : Dec 15, 2019, 10:40 PM IST

నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు​

ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో.. గుంటూరు జిల్లా నరసరావుపేట వేదికగా క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్​ను సాయి తిరుమల కళాశాల ఛైర్మన్ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్​లో పాల్గొనే జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.

నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్​ పోటీలు​

ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో.. గుంటూరు జిల్లా నరసరావుపేట వేదికగా క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్​ను సాయి తిరుమల కళాశాల ఛైర్మన్ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్​లో పాల్గొనే జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.

Intro:ap_gnt_83_15_eenadu_sport_league_avb_ap10170

ఈనాడు ఆధ్వర్యంలో నరసరావుపేట లో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.

ఈనాడు ఆధ్వర్యంలో నరసరావుపేట లో ఆదివారం జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు.


Body:పట్టణంలోని సాయి తిరుమల కళాశాల లో ఈనాడు ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను కళాశాల చైర్మన్ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు.


Conclusion:అనంతరం టోర్నమెంట్ లో పాల్గొనే జట్లకు ఆయన అభివాదం చేశారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.