ఇదీ చదవండి:
బాపట్లలో సీఎం జగన్ సైకత శిల్పం
సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్లలో సైకత శిల్పాన్ని వైకాపా నాయకులు ఏర్పాటు చేశారు. వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున సైకత శిల్పాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బాపట్లలో సీఎం జగన్ సైకత శిల్పం
ఇదీ చదవండి:
Intro:AP_GNT_41_21_CM_JAGAN_SAIKATHA_SILPAM_AV_AP10026
FROM....NARASIMHARAO,CONTRIBUTOR,BAPATLA,GUNTUR,DIST
కిట్ నెంబర్ 676
గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరం లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు ఈ సందర్భంగా సైకత శిల్పాన్ని వైకాపా నాయకులు ఏర్పాటు చేయించారు. సైకత శిల్పం వద్ద వైసిపి కార్యకర్తలు ఏర్పాటుచేసిన వేడుకలలో వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొని సైకత శిల్పాన్ని ఆవిష్కరించి కేకును కట్ చేశారు .Body:బాపట్లConclusion:గుంటూరు జిల్లా
FROM....NARASIMHARAO,CONTRIBUTOR,BAPATLA,GUNTUR,DIST
కిట్ నెంబర్ 676
గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరం లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు ఈ సందర్భంగా సైకత శిల్పాన్ని వైకాపా నాయకులు ఏర్పాటు చేయించారు. సైకత శిల్పం వద్ద వైసిపి కార్యకర్తలు ఏర్పాటుచేసిన వేడుకలలో వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొని సైకత శిల్పాన్ని ఆవిష్కరించి కేకును కట్ చేశారు .Body:బాపట్లConclusion:గుంటూరు జిల్లా