ETV Bharat / state

పోలీసుల లాఠీఛార్జ్ నిరసిస్తూ...తుళ్లూరులో రైతులు రాస్తారోకో!

తమపై పోలీసుల లాఠీఛార్జ్​ను నిరసిస్తూ ...తుళ్లూరులో రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఎండలోనే రహదారిపై రైతులు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మహిళలు ధర్నా శిబిరం ముందు రహదారిపై బైఠాయించి పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు రైతులు, మహిళలు పోలీసులు కొట్టిన దెబ్బలను చూపించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పట్ల ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరించడం దారుణమని రైతులు మండిపడ్డారు.

author img

By

Published : Jan 21, 2020, 9:24 AM IST

capital-farmers-rastaroko
తుళ్లూరులో రైతులు రాస్తారోకో

.

తుళ్లూరులో రైతులు రాస్తారోకో

ఇవీ చదవండి...రాజధాని రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి

.

తుళ్లూరులో రైతులు రాస్తారోకో

ఇవీ చదవండి...రాజధాని రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.