అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమ్మవారికి పొంగళ్లు
అమరావతిలో.. 19వ రోజూ ఉద్ధృతంగా ఆందోళనలు - thulluru latest news
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ రైతులు పోరాటాన్ని 19వ రోజూ కొనసాగిస్తున్నారు. తుళ్లూరులోని పోలేరమ్మ గుడికి వెళ్లి రైతులు, మహిళలు పూజలు చేశారు. అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. ప్రభుత్వం తీరు మారాలని ప్రార్థించారు.
![అమరావతిలో.. 19వ రోజూ ఉద్ధృతంగా ఆందోళనలు amaravathi thulluru people praying poleramma for amaravathi as acapital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5600589-870-5600589-1578207290481.jpg?imwidth=3840)
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమ్మవారికి పొంగళ్లు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమ్మవారికి పొంగళ్లు
Intro:Body:Conclusion: