ETV Bharat / state

ఇసుక కొరతతో మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య - house building employee suicide in east godavari district

ఇసుక కొరత మరో భవన నిర్మాణ కార్మికుణ్ని బలి తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా టేకి గ్రామానికి చెందిన మద్దిరాల ధనరాజు అనే భవన నిర్మాణ కార్మికుడు పనుల్లేక ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇసుక కొరత: అప్పుల పాలై... ఆత్మహత్య చేసుకుని
author img

By

Published : Nov 10, 2019, 7:33 PM IST

Updated : Nov 13, 2019, 3:47 PM IST

ఇసుక కొరతతో ఉపాధి లేక... నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మద్దిరాల ధనరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఆరు నెలలుగా ఇసుక కొరతతో పనుల్లేక.. అప్పులపాలై ఉరేసుకుని చనిపోయాడని బంధువులు తెలిపారు. మృతునికి ఏడేళ్ల బాలుడు ఉన్నాడు. నెల రోజుల క్రితమే ధనరాజు భార్య వెంకటలక్ష్మికి ఆడపిల్ల పుట్టింది. ఇంతలో ఈ విషాదం అయినందున అతని భార్యా పిల్లలు రోడ్డున పడ్డారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని కోరారు.

ఇసుక కొరతతో ఉపాధి లేక... నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మద్దిరాల ధనరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఆరు నెలలుగా ఇసుక కొరతతో పనుల్లేక.. అప్పులపాలై ఉరేసుకుని చనిపోయాడని బంధువులు తెలిపారు. మృతునికి ఏడేళ్ల బాలుడు ఉన్నాడు. నెల రోజుల క్రితమే ధనరాజు భార్య వెంకటలక్ష్మికి ఆడపిల్ల పుట్టింది. ఇంతలో ఈ విషాదం అయినందున అతని భార్యా పిల్లలు రోడ్డున పడ్డారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

ఇసుక... ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుంది..!

Intro:Ap_Rjy_71_10_bhavanakarmikudu_hatmahatya_avb_Ap10110
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన మద్దిరాల ధనరాజు అనే భవన నిర్మాణ కార్మికుడు గత ఆరు నెలలుగా ఇసుక లేక ఉపాధి కోల్పోయి అప్పులపాలై బ్రతుకు తెరువు లేక ఆత్మహత్య కు పాల్పడ్డాడు
ఇతనికి భార్య వెంకటలక్ష్మి .ఏడేళ్ల బాలుడు .నెల రోజుల క్రితమే మృతుని భార్య కు కుమార్తె పుట్టింది. ఇంతలో గా భర్త ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబానికి దిక్కులేక భార్య పిల్లలు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు
తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇసుక కొరత తీర్చాలని కుటుంబ సభ్యులు భవన నిర్మాణ కార్మికులు కోరుకుంటున్నారు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు


Body:Ap_Rjy_71b_10_bhavanakarmikudu_hatmahatya_avb_Ap10110
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన మద్దిరాల ధనరాజు అనే భవన నిర్మాణ కార్మికుడు గత ఆరు నెలలుగా ఇసుక లేక ఉపాధి కోల్పోయి అప్పులపాలై బ్రతుకు తెరువు లేక ఆత్మహత్య కు పాల్పడ్డాడు
ఇతనికి భార్య వెంకటలక్ష్మి .ఏడేళ్ల బాలుడు .నెల రోజుల క్రితమే మృతుని భార్య కు కుమార్తె పుట్టింది. ఇంతలో గా భర్త ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబానికి దిక్కులేక భార్య పిల్లలు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు
తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇసుక కొరత తీర్చాలని కుటుంబ సభ్యులు భవన నిర్మాణ కార్మికులు కోరుకుంటున్నారు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు


Conclusion:Ap_Rjy_71b_10_bhavanakarmikudu_hatmahatya_avb_Ap10110
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన మద్దిరాల ధనరాజు అనే భవన నిర్మాణ కార్మికుడు గత ఆరు నెలలుగా ఇసుక లేక ఉపాధి కోల్పోయి అప్పులపాలై బ్రతుకు తెరువు లేక ఆత్మహత్య కు పాల్పడ్డాడు
ఇతనికి భార్య వెంకటలక్ష్మి .ఏడేళ్ల బాలుడు .నెల రోజుల క్రితమే మృతుని భార్య కు కుమార్తె పుట్టింది. ఇంతలో గా భర్త ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబానికి దిక్కులేక భార్య పిల్లలు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు
తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇసుక కొరత తీర్చాలని కుటుంబ సభ్యులు భవన నిర్మాణ కార్మికులు కోరుకుంటున్నారు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
Last Updated : Nov 13, 2019, 3:47 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.