ETV Bharat / state

సత్య దేవుని ఆలయంలో వైభవంగా ముగిసిన గిరి ప్రదక్షిణ - అన్నవరం గిరిప్రదక్షిణ తాజా వార్తలు

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఉదయం తొలి పవంచాల వద్ద ప్రారంభమైన ప్రదక్షిణ మధ్యాహ్నం ముగిసింది.

giri pradikshina in annavaram
author img

By

Published : Nov 12, 2019, 7:18 PM IST

Updated : Jan 1, 2020, 10:28 AM IST

అన్నవరం ఆలయంలో వైభవంగా ముగిసిన గిరి ప్రదక్షిణ

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు తొలి పవంచాల వద్ద ప్రారంభమై... మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. స్వామి, అమ్మవార్ల పల్లకిలో వెళ్తుండగా, వెనుక సత్య రథం వెంబడి వేలాది మంది భక్తులు రత్నగిరి చుట్టూ నడిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

అన్నవరం ఆలయంలో వైభవంగా ముగిసిన గిరి ప్రదక్షిణ

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు తొలి పవంచాల వద్ద ప్రారంభమై... మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. స్వామి, అమ్మవార్ల పల్లకిలో వెళ్తుండగా, వెనుక సత్య రథం వెంబడి వేలాది మంది భక్తులు రత్నగిరి చుట్టూ నడిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:

ఘనంగా అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవం

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పు గోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_33_12_giri_pradikshina_annavaram_update_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు తొలి పవంచాల వద్ద ప్రారంభమైన ప్రదక్షిణ గ్రామం లో ప్రధాన రహదారి, జాతీయ రహదారి, పోలవరం కాలువ వెంబడి, పంపా సరోవరం చెంత నుంచి మళ్ళీ తొలి పవంచాల వద్ద మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. స్వామి, అమ్మవార్ల పల్లకిలో వెళ్తుండగా, వెనుక సత్య రధం వెంబడి వేలాది మంది భక్తులు నడిచారు. రత్న గిరిని చుట్టేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.


Conclusion:ఓవర్.
Last Updated : Jan 1, 2020, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.