ETV Bharat / state

తునిలో వడ్డీ వ్యాపారి దారుణ హత్య

తూర్పు గోదావరి జిల్లా తునిలో ఓ వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Nov 27, 2019, 9:52 AM IST

financier murdered in tuni
తునిలో వడ్డీ వ్యాపారి హత్య
తునిలో వడ్డీ వ్యాపారి హత్య

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసలపూడిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నల్లమల్లి రాజారెడ్డి అనే వడ్డీ వ్యాపారిని తోటి భాగస్వామి హతమార్చాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మారెడ్డి నిద్రపోతున్న రాజారెడ్డిని తలపై బలంగా కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తునిలో వడ్డీ వ్యాపారి హత్య

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసలపూడిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నల్లమల్లి రాజారెడ్డి అనే వడ్డీ వ్యాపారిని తోటి భాగస్వామి హతమార్చాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మారెడ్డి నిద్రపోతున్న రాజారెడ్డిని తలపై బలంగా కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మారు తల్లి రాసిన మరణశాసనం

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_33_27_murder_financier_p_v_raju_av_AP10025_HD. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసలపూడి కి చెందిన నల్లమల్లి రాజారెడ్డి ని వ్యాపార భాగస్వామి హత్య చేశాడు. నిద్రపోతున్న సమయంలో తలపై కర్ర తో కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వ్యాపార ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగినట్లు గా పోలీసులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.