ETV Bharat / state

తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీ - తిరుపతిలో అమరావతి పరిరక్షణ ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధాని అమరావతికి మద్దతుగా తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు-ఒక్క రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు.

tdp-ryali-on-save-amaravathi
తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ
author img

By

Published : Jan 17, 2020, 9:51 PM IST

తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ

రాజధాని అమరావతికి మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పరసాల వీధి నుంచి గాంధీరోడ్డు మీదుగా నాలుగు కాళ్లమండపం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మూడు రాజధానులు వద్దు - ఒకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధాని తరలింపు పై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.

ఇవీ చదవండి...'కేంద్రం పెద్దల మద్దతుతోనే రాజధాని మార్పు'

తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ

రాజధాని అమరావతికి మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పరసాల వీధి నుంచి గాంధీరోడ్డు మీదుగా నాలుగు కాళ్లమండపం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మూడు రాజధానులు వద్దు - ఒకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధాని తరలింపు పై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.

ఇవీ చదవండి...'కేంద్రం పెద్దల మద్దతుతోనే రాజధాని మార్పు'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.