ETV Bharat / state

పాఠశాలలో పాము... పరుగులు తీసిన విద్యార్థులు - shanthipuram govt school snake news

ప్రభుత్వ పాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థులను పరుగులు పెట్టేలా చేసింది. మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న బియ్యం బస్తాల మాటున నక్కిన విష సర్పం.. పిల్లలకు ముచ్చెమటలు పట్టించింది. చివరికి ఆ పాము ఏమైంది? పాఠశాలలోకి ఎలా.. ఎందుకు వచ్చింది?

పాఠశాలలో....పాము....భయాందోళనలో విద్యార్థులు
author img

By

Published : Nov 18, 2019, 5:31 PM IST

పాఠశాలలో....పాము....భయాందోళనలో విద్యార్థులు

చిత్తూరు జిల్లా శాంతిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో... విషసర్పాన్ని చూసి విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. తరగతి గది నుంచి బయటికి పరుగులు తీశారు. ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు అనుకోకుండా ఎదురైన ఈ ఘటనతో విస్తుపోయారు. వెంటనే ఉపాధ్యాయులకు, స్థానికులకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు తరగతి గదిలో నక్కి ఉన్న పామునైతే గుర్తించారు కానీ, అది అత్యంత విషపూరితమైన సర్పంగా గుర్తించి చంపటానికి వెనకాడారు. స్థానికులు, ఉపాధ్యాయులు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో ఓ పూర్వ విద్యార్థి సాహసించి ఆ పాముని చంపేయగా.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తరగతి గదిలో నెలల తరబడి మధ్యహ్నా భోజన పథకానికి సంబంధించిన బియ్యన్ని భద్రపరుస్తున్నారు. నిర్వహణ లోపం కారణంగా ఎలుకలు చేరి, బియ్యాన్ని పాడు చేస్తున్నా ఏ అధికారి పట్టించుకోలేదు. ఎలుకలు తినటానికి వచ్చిన పాము బయటపడిన సందర్భంలో.. ఇలా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికైనా తరగతి గదిలో ఉన్న బియ్యాన్ని మరో చోటికి మార్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాఠశాలలో....పాము....భయాందోళనలో విద్యార్థులు

చిత్తూరు జిల్లా శాంతిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో... విషసర్పాన్ని చూసి విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. తరగతి గది నుంచి బయటికి పరుగులు తీశారు. ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు అనుకోకుండా ఎదురైన ఈ ఘటనతో విస్తుపోయారు. వెంటనే ఉపాధ్యాయులకు, స్థానికులకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు తరగతి గదిలో నక్కి ఉన్న పామునైతే గుర్తించారు కానీ, అది అత్యంత విషపూరితమైన సర్పంగా గుర్తించి చంపటానికి వెనకాడారు. స్థానికులు, ఉపాధ్యాయులు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో ఓ పూర్వ విద్యార్థి సాహసించి ఆ పాముని చంపేయగా.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తరగతి గదిలో నెలల తరబడి మధ్యహ్నా భోజన పథకానికి సంబంధించిన బియ్యన్ని భద్రపరుస్తున్నారు. నిర్వహణ లోపం కారణంగా ఎలుకలు చేరి, బియ్యాన్ని పాడు చేస్తున్నా ఏ అధికారి పట్టించుకోలేదు. ఎలుకలు తినటానికి వచ్చిన పాము బయటపడిన సందర్భంలో.. ఇలా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికైనా తరగతి గదిలో ఉన్న బియ్యాన్ని మరో చోటికి మార్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

విషాదం.. యువతి ప్రాణం మింగేసిన బావి

Intro:ap_tpt_81_18_paatasalalo_sarpam_av_ap10009

పాఠశాల తరగతి గదిలో జెర్రిపోతు సర్పం
హడలెత్తి పోయేలా విద్యార్థులు ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాల తరగతి గది లో మకాం వేసుకున్న విష సర్పం విద్యార్థులు ఉపాధ్యాయులను హడలెత్తించిన వైనమిది

చిత్తూరు జిల్లాలోని శాంతిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విష సర్పం తరగతి గది లోకి చేరి విద్యార్థులను భయంతో వణికి పోయే లా చేసింది ఉదయాన్నే తరగతి గది లోకి చేరిన కొందరు విద్యార్థులు జర్రిపోతు సర్పాన్ని చూసి ఇ భయంతో పరుగులు తీశారు రు తరగతి గదిలో నిల్వ ఏర్పడిన మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని ఎలుకలకు ఆహారంగా మిగిల్చారు ఎలుకల కోసం తరగతి గదిలోకి చొరబడిన జెర్రిపోతు సర్పం కిటికీ పక్కన మకాం వేసింది ఇవాళ ఉదయం తరగతి గదిలోకి విద్యార్థి వెళ్ళగానే విషసర్పం కనిపించింది సమాచారం అందుకున్న సహచర విద్యార్థులు ఉపాధ్యాయులు పామును గుర్తించారు విష సర్పం కావడంతో దాన్ని చంపడానికి ఎవరూ సాహసించలేదు ఇంతలో అక్కడికి చేరుకున్న ఓ పూర్వ విద్యార్థి ధైర్యం చేసి విష సర్పాన్ని అంతమొందించాడు హమ్మయ్య అంటూ విద్యార్థులు ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు
తరగతి గదిలో నెలల తరబడి పేరుకుపోయిన పిల్లలు భోజన పథకం బియ్యాన్ని తినడం కోసం ఎలుకలు రావడం వాటిని ఆహారంగా తినేందుకు వచ్చిన విషసర్పం ఇలా విద్యార్థులను ఉపాధ్యాయులను భయపెట్టిన ఉదంతమిది






Body:jhg


Conclusion:uyt
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.