ETV Bharat / state

అక్రమ కట్టడానికి అనుమతి ఎలా ఇచ్చారు..?

author img

By

Published : Jul 16, 2019, 5:03 PM IST

కృష్ణా కరకట్టపై కట్టడాల అంశంలో సీఆర్‌డీఏ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్​లో తీర్పును హైకోర్టు ప్రస్తుతం రిజర్వులో ఉంచింది.

హైకోర్టు
హైకోర్టు

కృష్ణా కరకట్టపై కట్టడాల అంశంలో సీఆర్‌డీఏ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. చందన బ్రదర్స్ భవనానికి ఇచ్చిన స్టే ఎత్తివేయాలని సీఆర్‌డీఏ వాదనలు వినిపించింది. ఈ భవనానికి స్టే ఇస్తే... మిగిలిన యజమానులూ అనుమతి కోరతారని వాదన వినిపించింది. కాగా... నోటీసులిచ్చే అధికారం సీఆర్‌డీఏకు లేదని చందన కేదారీశ్వరరావు తరపు న్యాయవాది వాదించారు.

సీఆర్‌డీఏ చట్టం నాలుగేళ్ల క్రితమే వచ్చిందన్న న్యాయవాది... భవనాన్ని తాను 20 ఏళ్ల క్రితమే కట్టానని యజమాని తెలిపారు. నదీగర్భంలో రివర్ కన్జర్వేషన్ యాక్ట్‌ ఉల్లంఘించి నిర్మించారన్న సీఆర్‌డీఏ వాదించగా... అక్రమ కట్టడానికి అనుమతి ఎలా ఇచ్చారని భవన యజమాని తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఈ పిటిషన్​పై తీర్పును హైకోర్టు ప్రస్తుతం రిజర్వులో ఉంచింది.

ఇదీ చదవండీ...

'వైఎస్ ఆత్మ వచ్చి..మాట్లాడండని చెప్పిందేమో'

హైకోర్టు

కృష్ణా కరకట్టపై కట్టడాల అంశంలో సీఆర్‌డీఏ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. చందన బ్రదర్స్ భవనానికి ఇచ్చిన స్టే ఎత్తివేయాలని సీఆర్‌డీఏ వాదనలు వినిపించింది. ఈ భవనానికి స్టే ఇస్తే... మిగిలిన యజమానులూ అనుమతి కోరతారని వాదన వినిపించింది. కాగా... నోటీసులిచ్చే అధికారం సీఆర్‌డీఏకు లేదని చందన కేదారీశ్వరరావు తరపు న్యాయవాది వాదించారు.

సీఆర్‌డీఏ చట్టం నాలుగేళ్ల క్రితమే వచ్చిందన్న న్యాయవాది... భవనాన్ని తాను 20 ఏళ్ల క్రితమే కట్టానని యజమాని తెలిపారు. నదీగర్భంలో రివర్ కన్జర్వేషన్ యాక్ట్‌ ఉల్లంఘించి నిర్మించారన్న సీఆర్‌డీఏ వాదించగా... అక్రమ కట్టడానికి అనుమతి ఎలా ఇచ్చారని భవన యజమాని తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఈ పిటిషన్​పై తీర్పును హైకోర్టు ప్రస్తుతం రిజర్వులో ఉంచింది.

ఇదీ చదవండీ...

'వైఎస్ ఆత్మ వచ్చి..మాట్లాడండని చెప్పిందేమో'

Intro:Ap_Vsp_62_16_Velugu_VOA_Udyogula_Dharna_Ab_C8_AP10150


Body:ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వెలుగు ఐకెపి విభాగంలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు పట్టణ పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ లో ఇవాళ విశాఖలో ఆందోళన చేపట్టారు ఏళ్ల తరబడి ప్రభుత్వం మహిళలకు అనేక రకాలైన సేవలందిస్తున్న వివోఏ ఆర్ పి ల కు ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వివోఏ ఆర్ పి ల కు 10000 రూపాయల వేతనం ప్రకటన చేసిన నాటి నుండి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో తమను తొలగిస్తున్నారని వాపోయారు స్థానిక అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తమ స్థానంలో వారికి సంబంధించిన వ్యక్తులను నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు గతేడాది నవంబర్ నెల నుండి మూడు వేల రూపాయలను ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తున్న అప్పటినుండి ఈ వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని తెలిపారు ప్రభుత్వం వెంటనే తమ సమస్యలపై స్పందించి బకాయిపడ్డ వేతనాలు అందించడంతోపాటు 10000 రూపాయల గౌరవ వేతన జీవోను వెంటనే విడుదల చేయాలని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు లేనిపక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టి ఉద్యోగులను నిలదీస్తామని హెచ్చరించారు
---------
బైట్ రూప కుమారి వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం ప్రతినిధి విశాఖ
--------- ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.