రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పేదరికమే కొలమానమన్న సీఎంవో... ఎట్టకేలకు అమ్మఒడి పథకంపై స్పష్టత ఇచ్చింది. అక్షరాస్యత పెంచడమే అమ్మఒడి పథకం లక్ష్యమని స్పష్టం చేసింది. నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి పథకంపై జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా... పేద విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇస్తారు.
![Chief minister's office release press note about amma vodi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3641223_833_3641223_1561288842070.png)
ఇదీ చదవండీ... 'ఆరోపణలను తిప్పికొట్టండి.. శ్రేణులకు అండంగా ఉండండి'