ETV Bharat / state

వీడియో ఆధారాలతోనే రీపోలింగ్: ద్వివేది

రీపోలింగ్‌పై పిటిషన్‌లో న్యాయస్థానానికి ఎన్నికల సంఘం కౌంటర్‌, వీడియో దృశ్యాలు అందించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు. రాష్ట్రంలో 23వ తేదీలోపు ఎప్పుడైనా రీపోలింగ్‌ చేయొచ్చని స్పష్టం చేశారు.

author img

By

Published : May 18, 2019, 7:21 PM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది

సామాజిక మాధ్యమాల్లో ఉన్న వీడియో దృశ్యాలు చంద్రగిరివి కావని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. చంద్రగిరి రీపోలింగ్‌పై పిటిషన్‌లో కోర్టుకు ఈసీ కౌంటర్‌, వీడియో దృశ్యాలు అందించామని వివరించారు. రీపోలింగ్ జరిగే ఏడు చోట్ల వీడియో ఆధారాలతోనే ఈసీ చర్యలు చేపట్టిందని ద్వివేది స్పష్టం చేశారు. 23వ తేదీలోగా ఎప్పుడైనా రీపోలింగ్‌ చేయొచ్చని పేర్కొన్నారు.

రీపోలింగ్‌కు సంబంధించిన లేఖను ఎన్నికల సంఘానికి సీఎస్‌ పంపడంలో తప్పేంటని ద్వివేది ప్రశ్నించారు. వీవీప్యాట్లలో మాక్‌ పోలింగ్‌ స్లిప్పులు తొలగించని వాటిని లాటరీ నుంచి మినహాయిస్తామని చెప్పుకొచ్చారు. ర్యాండమైజేషన్‌ నుంచి సీఆర్సీ చేయని వాటికి మినహాయింపు ఉంటుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల జారీలో ఎక్కడా అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.

పోస్టల్‌ బ్యాలెట్లపై ఎవరైనా నేరుగా, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే స్పందిస్తామన్న ద్వివేది... లెక్కింపు రోజు ఫలితాలు వెల్లడించాల్సిన బాధ్యత ఆర్వో, పరిశీలకులదేనని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించాకే ఆర్వోలు ఫలితాలను ప్రకటించాలని సూచించారు. లెక్కింపునకు సంబంధించిన నిర్ణయాధికారాలు ఆర్వో, పరిశీలకులదేనన్న ద్వివేది... రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు విధుల్లో 200 మంది ఆర్వోలు, 200 మంది పరిశీలకులు ఉంటారని వెల్లడించారు.

ఇదీ చదవండి...

గెలుపోటముల కన్నా ప్రజాస్వామ్య రక్షణే ముఖ్యం

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది

సామాజిక మాధ్యమాల్లో ఉన్న వీడియో దృశ్యాలు చంద్రగిరివి కావని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. చంద్రగిరి రీపోలింగ్‌పై పిటిషన్‌లో కోర్టుకు ఈసీ కౌంటర్‌, వీడియో దృశ్యాలు అందించామని వివరించారు. రీపోలింగ్ జరిగే ఏడు చోట్ల వీడియో ఆధారాలతోనే ఈసీ చర్యలు చేపట్టిందని ద్వివేది స్పష్టం చేశారు. 23వ తేదీలోగా ఎప్పుడైనా రీపోలింగ్‌ చేయొచ్చని పేర్కొన్నారు.

రీపోలింగ్‌కు సంబంధించిన లేఖను ఎన్నికల సంఘానికి సీఎస్‌ పంపడంలో తప్పేంటని ద్వివేది ప్రశ్నించారు. వీవీప్యాట్లలో మాక్‌ పోలింగ్‌ స్లిప్పులు తొలగించని వాటిని లాటరీ నుంచి మినహాయిస్తామని చెప్పుకొచ్చారు. ర్యాండమైజేషన్‌ నుంచి సీఆర్సీ చేయని వాటికి మినహాయింపు ఉంటుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల జారీలో ఎక్కడా అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.

పోస్టల్‌ బ్యాలెట్లపై ఎవరైనా నేరుగా, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే స్పందిస్తామన్న ద్వివేది... లెక్కింపు రోజు ఫలితాలు వెల్లడించాల్సిన బాధ్యత ఆర్వో, పరిశీలకులదేనని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించాకే ఆర్వోలు ఫలితాలను ప్రకటించాలని సూచించారు. లెక్కింపునకు సంబంధించిన నిర్ణయాధికారాలు ఆర్వో, పరిశీలకులదేనన్న ద్వివేది... రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు విధుల్లో 200 మంది ఆర్వోలు, 200 మంది పరిశీలకులు ఉంటారని వెల్లడించారు.

ఇదీ చదవండి...

గెలుపోటముల కన్నా ప్రజాస్వామ్య రక్షణే ముఖ్యం

AP Video Delivery Log - 1100 GMT News
Saturday, 18 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1058: Italy France Le Pen AP Clients Only 4211486
France's Le Pen predicts historic vote for populist parties
AP-APTN-0940: Australia Vote Counting AP Clients Only 4211482
Vote counting in Australia election
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.