ETV Bharat / state

అప్పుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారు: బుగ్గన

అప్పుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని చెప్పారు.

author img

By

Published : Jul 12, 2019, 1:03 PM IST

Updated : Jul 12, 2019, 5:18 PM IST

బుగ్గన

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆర్థిక లెక్కలను వివరించారు. విభజన సమయంలో లక్షా 30, 654 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణం... 2018-19 నాటికి అది రూ.2,58,928 కోట్లకు చేరిందని తెలిపారు. వివిధ సంస్థల ద్వారా 10 వేల కోట్ల రుణం తీసుకుని ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన 2019-20 ఓట్ ఆన్ అకౌంట్​లో చెప్పిన హామీలను నెరవేర్చడానికి 45 వేల కోట్ల రూపాయల వనరుల అంతరాయం ఉందని తెలిపారు.

మంత్రి బుగ్గన ప్రసంగం

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆర్థిక లెక్కలను వివరించారు. విభజన సమయంలో లక్షా 30, 654 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణం... 2018-19 నాటికి అది రూ.2,58,928 కోట్లకు చేరిందని తెలిపారు. వివిధ సంస్థల ద్వారా 10 వేల కోట్ల రుణం తీసుకుని ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన 2019-20 ఓట్ ఆన్ అకౌంట్​లో చెప్పిన హామీలను నెరవేర్చడానికి 45 వేల కోట్ల రూపాయల వనరుల అంతరాయం ఉందని తెలిపారు.

మంత్రి బుగ్గన ప్రసంగం
Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కోడూరు పంచాయతీ కేంద్రంలో పంపిణీ కార్యక్రమం జరిగింది శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య పరీక్షల్లో 40 మందికి ఉచితంగా పంపిణీ చేశారు మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు పాతపట్నం తో పాటు పరిసర గ్రామాలకు చెందిన వారు పాల్గొన్నారు


చంద్రశేఖర్ పాతపట్నం 738223322


Body:ప


Conclusion:ఠ
Last Updated : Jul 12, 2019, 5:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.