రాయలసీమలోని ఆలయాల సందర్శనలో భాగంగా విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారికి స్వాత్మానందేంద్ర స్వామి అనంతపురం జిల్లా కదిరికి విచ్చేశారు. ఆలయ ఈవో, శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ,అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామీజీ శ్రీదేవి భూదేవి ప్రహ్లాద సమేత నరసింహుడి మూల విరాట్కు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలకు విశాఖ శ్రీ శారదా పీఠం పట్ల ఉన్న భక్తి భావం సంతోషాన్ని కలిగిస్తోందని స్వామిజీ అన్నారు.
ఇదీ చూడండి: