ETV Bharat / state

గొర్రెల కాపరిపై చిరుత పులి దాడి - గొర్రెల కాపరిపై చిరుత దాడి

అటవీ ప్రాంతంలో గొర్రెల కాపరిపై ఓ చిరుత పులి దాడి చేసింది. బాధితుడు దాని బారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. గాయాలు కావటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

The leopard attacked the shepherd in ananthapuram district
బాధితుడు
author img

By

Published : Dec 15, 2019, 6:58 AM IST

గొర్రెల కాపరిపై చిరుత పులి దాడి

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో గొర్రెల కాపరిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో చలపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎం. కొత్తూరు గ్రామానికి చెందిన చలపతి తన గొర్రెల మందను మేత కోసం తోలుకొని వెళ్లాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మోరేపల్లి- కొత్తూరు గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో కాపరి చలపతిపై చిరుత దాడి చేసింది. అతను వెంటనే తేరుకొని గ్రామంలోకి పరుగు తీశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.... క్షతగాత్రుడిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేస్తామని అన్నారు. వన్యప్రాణుల తరుచూ ఈ ప్రాంత పరిధిలో దాడులు చేస్తున్నాయని.... ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.

గొర్రెల కాపరిపై చిరుత పులి దాడి

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో గొర్రెల కాపరిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో చలపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎం. కొత్తూరు గ్రామానికి చెందిన చలపతి తన గొర్రెల మందను మేత కోసం తోలుకొని వెళ్లాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మోరేపల్లి- కొత్తూరు గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో కాపరి చలపతిపై చిరుత దాడి చేసింది. అతను వెంటనే తేరుకొని గ్రామంలోకి పరుగు తీశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.... క్షతగాత్రుడిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేస్తామని అన్నారు. వన్యప్రాణుల తరుచూ ఈ ప్రాంత పరిధిలో దాడులు చేస్తున్నాయని.... ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.

ఇదీ చదవండి

గుంటూరులో బాలికపై అత్యాచారం కేసులో నిందితుని అరెస్టు

Intro:Ap_atp_61_14_chirutha_daadi_av_a10005
~~~~~~~~~~*
చిరుత దాడి లో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు
~~~~~~|~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మోరేపల్లి కొత్తూరు గ్రామాల మధ్యలో చిరుత దాడి చేయడంతో చలపతి అనే గొర్రె ల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. ఎం. కొత్తూరు గ్రామానికి చెందిన రైతు చలపతి తన గొర్రె ల మంద ను మేత కోసం తోలుకొని శనివారం ఉదయం వెళ్ళగా తిరిగి సాయంత్రం తిరుగు ప్రయాణంలో మొరెపల్లి కొత్తూరు గ్రామాల మధ్యలో వున్న అటవీ ప్రాంతంలో కాపరి చలపతి పై చిరుత దాడి చేయడంతో వెంటనే తేరుకొని గ్రామంలో కి పరుగు తీశాడు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్షతగాత్రుడిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.ఈ ఘటన పై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేస్తామని అన్నారు.వన్యప్రాణుల తరుచూ ప్రాంత పరిధిలో దాడి చేస్తుండడంతో గ్రామాలలో భయం నెలకొనదని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరారుBody:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.