ETV Bharat / state

బాదం కాయలనుకుని.. తిని అస్పత్రి పాలయ్యారు...

author img

By

Published : Jan 28, 2020, 5:05 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని మశానంపేటలో బాదం కాయలని భావించి వాటిని తిన్న ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ఆరుగురు ఒకేసారి అస్వస్థతకు గురవడం మశానంపేట కాలనీవాసులను ఆందోళనకు గురిచేసింది. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అందించి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

foure members hospitalized
బాదం కాయలని తిని అస్పత్రి పాలైయ్యారు

బాదం కాయలని తిని అస్పత్రి పాలైయ్యారు

బాదం కాయలనుకుని వాటిని తిని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని మశానంపేటకు చెందిన ఆరుగురు ఒకేసారి అస్వస్థతకు గురయ్యారు. కాలనీకి చెందిన పిల్లలు ఆడుకోవడానికి వాగు వద్దకు వెళ్లి వాగులోని కాయలను బాదం కాయలని భావించి ఇంటికి తీసుకొచ్చారు. వాటిని నలుగురు పిల్లలతో పాటు ఇద్దరు మహిళలు తిన్నారు. కొద్దిసేపటికి అందరికీ వాంతులు కావడంతో స్థానికులు చికిత్స కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తీసుకు వచ్చారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అందించి ఎటువంటి ప్రమాదం లేదన్నారు.

ఇవీ చూడండి...

రోడ్లు ఊడ్చిన జిల్లా కలెక్టర్​.. ఎందుకో తెలుసా..?

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నెంబర్ 7032975449
Ap_Atp_46_28_Vittanalu_Tini_Aswasthata_AV_AP10004Body:అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోనిమశానంపేట కు ఆరుగురు ఒకేసారి అస్వస్థతకు గురవడం కాలనీవాసులను ఆందోళనకు గురిచేసింది. కాలనీ కి సమీపంలోని వాగులో బాదం కాయలను పోలి ఉన్న విత్తనాలను తిన్న ఆరుగురు వాంతులతో బాధపడ్డారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు వాగులోని కాయలను సేకరించి తీసుకొచ్చారు. వాటిని బాదం కాయలు అనుకోని నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు తిన్నారు. కొద్దిసేపటికి అందరికీ వాంతులు కావడం తో స్థానికులు చికిత్స కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాల కు తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అందించి ప్రమాదం లేదని చెప్పారు.Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.