ETV Bharat / state

బొలెరో, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరు మృతి - Accident in anantapuram One man dead

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం సౌర విద్యుత్ ప్రాజెక్టు వద్ద బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సౌర విద్యుత్ ప్రాజెక్టులో కూలి పనికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని... ఎదురుగా వచ్చినా బొలెరో ఢీకొంది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా... గాయపడిన మరొకరిని చికిత్స కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

Accident in anantapuram One man dead
బొలెరో, బైక్ ఢీ...ఒకరు మృతి
author img

By

Published : Jan 25, 2020, 11:49 AM IST

బొలెరో, బైక్​ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి

బొలెరో, బైక్​ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి

ఇవీ చదవండి:

ద్విచక్రవాహనాలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

Intro:Ap_Atp_46a_25_Accident_One death_AV_AP10004Body:స్క్రిప్ట్ ఇప్పటికే పంపానుConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.