ETV Bharat / city

విశాఖ 'ఉత్సవ్​'మ్​.. ఆకట్టుకున్న సాంస్కృతిక సంబరం - విశాఖ ఉత్సవ్​ సంబరాలు

సాగరతీరం సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికైంది. విశాఖ ఉత్సవ్​లో భాగంగా జరిగిన సంగీత వేడుకలు ప్రేక్షకులను అలరించాయి. ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు తమ గానంతో అందరినీ ఆకట్టుకున్నారు. శాస్త్రీయ, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

విశాఖ 'ఉత్సవ్​'మ్​.. ఆకట్టుకున్న సాంస్కృతిక సంబరం
విశాఖ 'ఉత్సవ్​'మ్​.. ఆకట్టుకున్న సాంస్కృతిక సంబరం
author img

By

Published : Dec 29, 2019, 5:28 AM IST

విశాఖ ఉత్సవ్​లో అంబరాన్నంటిన సాంస్కృతిక సంబరం

విశాఖ ఆర్కే బీచ్​లో జరిగిన విశాఖ ఉత్సవ్​లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యమంత్రి జగన్​ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రముఖ గాయకుడు అనుదీప్​ గంట పాటు నాన్​ స్టాప్​ పాటలతో అలరించాడు. అనంతరం ప్రభుత్వ పథకాలతో కూడిన ప్రొజెక్షన్​ అందరినీ అలరించింది. వికాస్​ టీం అద్భుత విన్యాసాలు, నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. లక్ష్మీ మానస్ బృందం చేసిన శాస్త్రీయ నృత్యాలు, రాజస్థాని బృందం చేసిన సంగీత సంప్రదాయ నృత్యాలు విశాఖ ఉత్సవ్​కు కొత్త శోభను తెచ్చాయి. ప్రముఖ సంగీత దర్శకులు రాక్​ స్టార్​ దేవీ శ్రీ ప్రసాద్​ తన పాటలతో సందడి చేశారు. గాయనీ, గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి, నవీన తమ గాత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు.

విశాఖ ఉత్సవ్​లో అంబరాన్నంటిన సాంస్కృతిక సంబరం

విశాఖ ఆర్కే బీచ్​లో జరిగిన విశాఖ ఉత్సవ్​లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యమంత్రి జగన్​ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రముఖ గాయకుడు అనుదీప్​ గంట పాటు నాన్​ స్టాప్​ పాటలతో అలరించాడు. అనంతరం ప్రభుత్వ పథకాలతో కూడిన ప్రొజెక్షన్​ అందరినీ అలరించింది. వికాస్​ టీం అద్భుత విన్యాసాలు, నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. లక్ష్మీ మానస్ బృందం చేసిన శాస్త్రీయ నృత్యాలు, రాజస్థాని బృందం చేసిన సంగీత సంప్రదాయ నృత్యాలు విశాఖ ఉత్సవ్​కు కొత్త శోభను తెచ్చాయి. ప్రముఖ సంగీత దర్శకులు రాక్​ స్టార్​ దేవీ శ్రీ ప్రసాద్​ తన పాటలతో సందడి చేశారు. గాయనీ, గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి, నవీన తమ గాత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు.

ఇదీ చూడండి:

'తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేయాలి'

ap_vsp_05_29_visakha_utsav_cultural_pkg_3182025 రిపోర్టర్ : ఆదిత్య పవన్ కెమెరా : సి హెచ్ శ్రీనివాసరావు ( ) విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా మొదలైన విశాఖ ఉత్సవ్ లో సాంస్కృతిక కార్య క్రమాలు సందడి చేసాయి. సీఎం జగన్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రముఖ గాయకుడు అనుదీప్ గంట పాటు నాన్ స్టాప్ పాటలతో అలరించాడు. అనంతరం ప్రభుత్వ పథకాలతో కూడిన ప్రొజెక్షన్ అందరిని అలరించింది. వికాస్ టీం అద్భుత విన్యాసాలు నృత్య ప్రదర్శన అందరి మనసు ను హత్తుకుంది..లక్ష్మీ మానస్ బృందం చేసిన శాస్త్రీయ నృత్యాలు,రాజస్థాని బృందం చేసిన సంగీత సంప్రదాయ నృత్యాలు విశాఖ ఉత్సవలో ఊపు తెచ్చాయి..ప్రముఖ సంగీత దర్శకులు రాక్ స్టార్ ..దేవి శ్రీ ప్రసాద్ తన సంగీత స్వరం తో గంట పాటు సందడి చేశారు.గాయని గాయకులు హేమ చంద్ర, శ్రావణ భార్గవి, నవీన ముగ్గురు అందమైన పాటలతో విశాఖ ఉత్సవ్ కు సాంస్కృతిక శోభ తీసుకుని వచ్చారు.వ్యాఖ్యాత సుమ వ్యవహరించారు.. బైట్: అనుదీప్ పాటలు దేవిశ్రీ ప్రసాద్ పాటలు, ......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.