చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాల ఆవరణలో... ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం సృష్టించింది. కళాశాల గ్రంథాలయం పక్కనున్న కార్షెడ్ వద్ద మృతదేహాన్ని గమనించిన యాజమాన్యం... పోలీసులకు సమాచారమిచ్చింది. కళాశాలకు చేరుకున్న పోలీసులు... మృతుడు గిరిపురానికి చెందిన నాంపల్లి బాలసుబ్రహ్మణ్యంగా గుర్తించారు. బండరాయితో తలపైమోది హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఇవీ చదవండి... మార్టూరు శ్రీరామ్ చిట్స్లో చోరీకి విఫలయత్నం