ETV Bharat / city

కూలీలతో కలిసి ఎమ్మెల్యే వరి కోశారు... భోజనం చేశారు... - news on mla rama krishna reddy

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉన్న తన పొలంలో కూలీలతో పాటు వరి కోశారు.

MLA rama krishna reddy harvest paddy
వరికొత కోసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
author img

By

Published : Dec 9, 2019, 9:01 AM IST

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత పనులపై దృష్టిపెట్టారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉన్న తన పొలంలో ఆరు ఎకరాల్లో వరి వేశారు. ఆదివారం ఉదయం వర కొతకు ఉపక్రమించారు. కూలీలతో కలిసి ఎమ్మెల్యే కోత కోశారు. మధ్యాహ్నం ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని కూలీలతో కలిసి తిన్నారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత పనులపై దృష్టిపెట్టారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉన్న తన పొలంలో ఆరు ఎకరాల్లో వరి వేశారు. ఆదివారం ఉదయం వర కొతకు ఉపక్రమించారు. కూలీలతో కలిసి ఎమ్మెల్యే కోత కోశారు. మధ్యాహ్నం ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని కూలీలతో కలిసి తిన్నారు.

Intro:Body:

dfasdf


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.