ETV Bharat / city

'సీపీఎం తరపున మరో స్వాతంత్య్ర పోరాటం' - cpm

భాజపా ప్రభుత్వంలో పేదరికం పెరిగిపోతోందని... దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. అమర్​నాథ్ యాత్రను ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో పార్లమెంట్​లో సమాధానం చెప్పాలని ప్రధాని మోదీని ఆయన డిమాండ్ చేశారు.

సీపీఎం తరపున మరో స్వాతంత్య్ర పోరాటం: సీతారాం ఏచూరి
author img

By

Published : Aug 3, 2019, 12:30 PM IST

Updated : Aug 3, 2019, 12:38 PM IST

'సీపీఎం తరపున మరో స్వాతంత్య్ర పోరాటం'

దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతోందని... ఆటోమొబైల్ రంగం తీవ్రంగా పతనమైందని గుంటూరులో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. 8 ముఖ్య రంగాల్లో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి 0.5 శాతం మాత్రమేనని మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించారు. రైల్వేలో క్రమంగా ప్రైవేటీకరణ పెంచుతున్నారని ఆయన తెలిపారు. భాజపా ప్రభుత్వం తీరుతో దేశంలో పేదరికం ఇంకా విస్తరిస్తోందని ఆరోపించారు. చర్చకు అవకాశం లేకుండానే పార్లమెంటులో 26 బిల్లులు ఆమోదించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం తీరుపై సీపీఎం తరఫున మరో స్వాతంత్య్ర పోరాటం చేస్తామని సీతారాం అన్నారు. మిగతా వామపక్షాలతో కలిపి ఈ పోరాటం సాగించనున్నట్లు ఆయన తెలిపారు.

అమర్‌నాథ్‌ యాత్ర నిలపడం సరికాదు..
అమర్‌నాథ్‌ యాత్రను ఆకస్మికంగా నిలిపివేయడం సరికాదని సీతారాం ఏచూరి అన్నారు. యాత్ర ఎందుకు నిలిపివేశారో పార్లమెంటులో కేంద్రం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి-321@చినుకు జాడలేని మండలాలు

'సీపీఎం తరపున మరో స్వాతంత్య్ర పోరాటం'

దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతోందని... ఆటోమొబైల్ రంగం తీవ్రంగా పతనమైందని గుంటూరులో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. 8 ముఖ్య రంగాల్లో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి 0.5 శాతం మాత్రమేనని మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించారు. రైల్వేలో క్రమంగా ప్రైవేటీకరణ పెంచుతున్నారని ఆయన తెలిపారు. భాజపా ప్రభుత్వం తీరుతో దేశంలో పేదరికం ఇంకా విస్తరిస్తోందని ఆరోపించారు. చర్చకు అవకాశం లేకుండానే పార్లమెంటులో 26 బిల్లులు ఆమోదించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం తీరుపై సీపీఎం తరఫున మరో స్వాతంత్య్ర పోరాటం చేస్తామని సీతారాం అన్నారు. మిగతా వామపక్షాలతో కలిపి ఈ పోరాటం సాగించనున్నట్లు ఆయన తెలిపారు.

అమర్‌నాథ్‌ యాత్ర నిలపడం సరికాదు..
అమర్‌నాథ్‌ యాత్రను ఆకస్మికంగా నిలిపివేయడం సరికాదని సీతారాం ఏచూరి అన్నారు. యాత్ర ఎందుకు నిలిపివేశారో పార్లమెంటులో కేంద్రం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి-321@చినుకు జాడలేని మండలాలు

Intro:ap_rjy_37_21_trafic_avernes_program_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body: ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన సదస్సు


Conclusion:ఇటీవల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని యువకులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించేందుకు సదస్సును కేంద్రపాలిత యానాంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ఏర్పాటు చేశారు పుదుచ్చేరి పోలీస్ రవాణా శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ సింగ్ పాల్గొన్నారు ఇటీవల కాలంలో సెల్ ఫోన్ తో మాట్లాడుతూ వాహనాలు నడపడం ఒకే వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించడం వాహనాలకు సంబంధించిన ధ్రువ పత్రాలు లేకపోవడం వంటి సమస్యలను నగరంలో గుర్తించామని ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్నారని ఎస్పీ తెలిపారు 18 ఏళ్ళ వయస్సు దాటిన వారు ప్రతి ఒక్కరు సొంత వాహనం ఉన్నా లేకున్నా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ను తీసుకోవాలని ఎందుకు కళాశాల స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు వాహనం నడిపేటప్పుడు మీతో పాటు రోడ్డుపైన ఉన్న వారి భద్రత ముఖ్యమైన దాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాలను నడపాలని సూచించారు
Last Updated : Aug 3, 2019, 12:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.