కలానికి కళ్లెం వేసే జీవోపై ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు - pci responds on go 2430
కలానికి కళ్లెం వేసే జీవో 2430ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించింది. జీవోపై వివరణ ఇవ్వాలని సీఎస్, సమాచారశాఖ ముఖ్య కమిషనర్కు నోటీసులు జారీ చేసింది.
జీవో 2430 పై వివరణ కోరిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
Intro:Body:Conclusion:
Last Updated : Nov 3, 2019, 7:42 AM IST