ETV Bharat / city

గన్నవరం విమానాశ్రయానికి.. కోడెల తనయుడు

author img

By

Published : Sep 17, 2019, 3:42 PM IST

కోడెల శివప్రసాద్ తయనుడు డాక్టర్​ శివరాం.. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కెన్యా వెళ్లిన ఆయన... తండ్రి మరణ వార్త వినగానే బయలుదేరి విజయవాడకు వచ్చారు. ముందుగా గుంటూరు వెళ్లి.. తండ్రి భౌతికకాయంతో పాటుగా నరసరావుపేటకు చేరుకుంటారని అతని అనుచరులు చెప్పారు.

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న కోడెల తనయుడు

శాసనసభ మాజీ సభాపతి డాక్టర్​ కోడెల శివప్రసాదరావు తనయుడు డాక్టర్​ కోడెల శివరాం.. కెన్యా నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న తన తండ్రి ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే స్వస్థలానికి పయనమయ్యారు. ముందుగా.. ముంబాయి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గన్నవరానికి వచ్చారు.

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న కోడెల తనయుడు

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్టు భవనం నుంచి రోడ్డు మార్గంలో గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పార్దీవ దేహం వస్తుండడంతో గన్నవరం నుంచి శివరాం వెళ్లారు. కోడెల భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం అదే వాహన శ్రేణితో కలిసి గుంటూరు అక్కడి నుంచి నరసరావుపేట వెళ్తారని శివరాం అనుచరులు పేర్కొన్నారు. తమ కుటుంబం బాధలో ఉందని ఈ పరిస్థితుల్లో తానేం మాట్లాడలేనంటూ గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులివ్వకుండా బయలుదేరారు.

ఇదీ చూడండి:

'కోడెల కుటుంబ సభ్యులకు వైకాపా నేతల సంతాపం'

శాసనసభ మాజీ సభాపతి డాక్టర్​ కోడెల శివప్రసాదరావు తనయుడు డాక్టర్​ కోడెల శివరాం.. కెన్యా నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న తన తండ్రి ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే స్వస్థలానికి పయనమయ్యారు. ముందుగా.. ముంబాయి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గన్నవరానికి వచ్చారు.

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న కోడెల తనయుడు

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్టు భవనం నుంచి రోడ్డు మార్గంలో గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పార్దీవ దేహం వస్తుండడంతో గన్నవరం నుంచి శివరాం వెళ్లారు. కోడెల భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం అదే వాహన శ్రేణితో కలిసి గుంటూరు అక్కడి నుంచి నరసరావుపేట వెళ్తారని శివరాం అనుచరులు పేర్కొన్నారు. తమ కుటుంబం బాధలో ఉందని ఈ పరిస్థితుల్లో తానేం మాట్లాడలేనంటూ గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులివ్వకుండా బయలుదేరారు.

ఇదీ చూడండి:

'కోడెల కుటుంబ సభ్యులకు వైకాపా నేతల సంతాపం'

Intro:AP_ONG_51_17_FIRESTATION_OPEN_AVB_AP10136

దర్శిలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి సుచరిత.

ప్రకాశంజిల్లా దర్శిలో గత30ఏళ్లుగాఏఒక్కప్రజాప్రతినిధికూడా అగ్నిమాపకకేంద్రాన్ని ఏర్పాటుచేయలేకపోయారు.గత ప్రభు త్వంలో దర్శిఎమ్మెల్యేగాఎన్నికైన శిద్దా రాఘవరావు మంత్రిగా పదవిభాద్యతలు చేపట్టిన తరువాత దర్శికి అగ్నిమాపకకేం ద్రాన్ని ఏర్పాటుచేయటానికి శంఖుస్థాపన చేయటంజరిగింది. గతప్రభుత్వంలో తాత్కాలికఅగ్నిమాపకకేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులోప్రజలకుఅందుబాటులోఉంచింది.ఈరోజు అద్దంకి రోడ్డులోగల ఎన్. ఎస్.పి కాలనీలో రెండెకరాలలో ఏ ర్పాటుచేసిన నూతన అగ్నిమాపకకేంద్రాన్ని రాష్ట్ర హోంమంత్రి ప్రారంభించారు.ప్రారంభోత్సవానికి విచ్చేసిన హోంమంత్రికి పోలీసు గౌరవవందనంతో స్వాగతంపలికారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి విపత్తును ప్రజలందరూ దర్యంగా ఎదుర్కోవాలంటేఅగ్నిమాపకసిబ్బందిఇచ్చేసూచనలు,సలహాలు తూచాటప్పకుండా పాటించాలని తెలిపారు.ఇదివరకు రోజుల్లో ఒక్క ఇంట్లో అగ్నిప్రమాదం సంభవిస్టే దాదాపు పది ఇల్లు తగలబడేవి.అయితే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మఇళ్లను ప్రవేశపెట్టి అందరికి పక్కాఇళ్లు నిర్మించ టంవలన కొంత ఊరట లభించింది అని అన్నారు.

బైట్స్:-1.మద్దిశెట్టి. వేణుగోపాల్ దర్శి ఎమ్మెల్యే.

2.మేకతోటి.సుచరిత రాష్ట్ర హోంమంత్రి


Body:ప్రకాశంజిల్లా దర్శి.


Conclusion:కొండలరావు దర్శి.9848450509.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.