ETV Bharat / city

'ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా.. రాజధానిని మార్చడమేంటి'

author img

By

Published : Dec 18, 2019, 1:28 PM IST

ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రాకి మూడు రాజధానులు అవసరమైతే... ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్​కు పన్నెండు రాజధానులు కావాలా అని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.

kesineni nani on AP capital
ఏపీ రాజధానిపై కేశినేని నాని

ప్రతి గ్రామాన్ని రాజధాని తరహాలో అభివృద్ధి చేయాలి కానీ రాజధానిని మార్చడమేంటని విజయవాడ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రాకి మూడు రాజధానులు అవసరమైతే ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్​కు పన్నెండు రాజధానులు కావాలా అని మండిపడ్డారు.

ఏపీ రాజధానిపై కేశినేని నాని

ప్రతి గ్రామాన్ని రాజధాని తరహాలో అభివృద్ధి చేయాలి కానీ రాజధానిని మార్చడమేంటని విజయవాడ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రాకి మూడు రాజధానులు అవసరమైతే ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్​కు పన్నెండు రాజధానులు కావాలా అని మండిపడ్డారు.

ఏపీ రాజధానిపై కేశినేని నాని

ఇదీ చదవండి

'వికేంద్రీకరణ అంటే రాజధానిని విభజించడం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.