ETV Bharat / city

'మూడు రాజధానులపై కేంద్రం స్పందించదా?'

author img

By

Published : Jan 22, 2020, 1:43 PM IST

మూడు రాజధానుల అంశంపై కేంద్రం స్పందిస్తుందా లేదా అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని.. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. మూడు రాజధానులు అనేవి దేశంలో ఎక్కడా లేవన్నారు.

formar minister gaade venkatareddy on three capitals
గాదె వెంకటరెడ్డి

రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని.. ఇప్పుడు మూడు రాజధానులపై కేంద్రం స్పందిస్తుందా లేదా అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని.. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. మూడు రాజధానులు అనేవి దేశంలో ఎక్కడా లేవన్నారు. హైకోర్టు మార్చాలంటే కేంద్రం, సుప్రీంకోర్టు అనుమతులు కావాలని తెలిపారు. మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవీ చదవండి:

రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని.. ఇప్పుడు మూడు రాజధానులపై కేంద్రం స్పందిస్తుందా లేదా అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని.. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. మూడు రాజధానులు అనేవి దేశంలో ఎక్కడా లేవన్నారు. హైకోర్టు మార్చాలంటే కేంద్రం, సుప్రీంకోర్టు అనుమతులు కావాలని తెలిపారు. మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవీ చదవండి:

తిట్టినవాళ్లకే జగన్ మంత్రి పదవులిచ్చారు: వైకాపా ఎమ్మెల్యే

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.