ETV Bharat / city

ప్రజాందోళన: గళమెత్తిన అమరావతి మహిళా రైతులు

మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ... రైతులు గళమెత్తారు. ప్రభుత్వ తీరుపై మందడంలో రైతులు, మహిళలు కదం తొక్కారు. తొమ్మిది రోజులుగా తాము పోరాటం చేస్తుంటే... సర్కారులో ఏమాత్రం కదలిక లేకపోవటంపై మండిపడ్డారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొనటంతో... పోలీసులు భారీగా మోహరించారు. రహదారిపైకి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వీధిలోనే బైఠాయించిన రైతులు... నిరసన వ్యక్తం చేశారు.

author img

By

Published : Dec 27, 2019, 12:29 PM IST

farmers-protest-news-in-amaravathi
farmers-protest-news-in-amaravathi
ప్రజాందోళన: గళమెత్తిన అమరావతి మహిళా రైతులు

.

ప్రజాందోళన: గళమెత్తిన అమరావతి మహిళా రైతులు

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.