ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదర్శిస్తే... వేటు తప్పదని హెచ్చరించారు. అవసరమైతే ఆనం రామనారాయణ రెడ్డిని సస్పెండ్ చేయాలని క్రమశిక్షణ కమిటీకి సూచించారు. ఆనం వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు ఇవ్వాలని జగన్ ఆదేశించారు.
ఇదీ చదవండి : మాఫియాకు అడ్డాగా నెల్లూరు.. ఆనం సంచలన వ్యాఖ్యలు