.
గణతంత్రంలో ఘనంగా... రాష్ట్ర శకటం సగర్వంగా..! - దిల్లీ గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటం తాజా వార్తలు
దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శకటం పాల్గొంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ.... కొండపల్లి బొమ్మలు, తిరుమల బ్రహ్మోత్సవాల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
![గణతంత్రంలో ఘనంగా... రాష్ట్ర శకటం సగర్వంగా..! ap fragment in delhi republic day parade](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5847796-1069-5847796-1580022573214.jpg?imwidth=3840)
దిల్లీ గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటం
.
Intro:Body:Conclusion:
Last Updated : Jan 26, 2020, 3:01 PM IST